జోగులాంబ సన్నిధిలో జడ్చర్ల ఎమ్మెల్యే

61பார்த்தது
జోగులాంబ సన్నిధిలో జడ్చర్ల ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కుటుంబ సమేతంగా శనివారం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ దేవస్థానంలోని బాల బ్రహ్మేశ్వర జోగులాంబ అమ్మవార్ల ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అధికారులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి ఆశీర్వచనాలు అందజేశారు.

தொடர்புடைய செய்தி