బీచుపల్లి కృష్ణా నదిలో గణనాథుడి నిమజ్జనం

68பார்த்தது
మహబూబ్ నగర్ పురపాలక పరిధిలోని పాత పాలమూరు శివ రామాంజనేయ భక్త సమాజం ఆధ్వర్యంలో నెలకొల్పిన భారీ గణనాథుడిని నిర్వాహకులు బుధవారం ఉదయం ఇటిక్యాల మండలం బీచుపల్లిలోని కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు పూర్తి భక్తిశ్రద్ధలతో ఈ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 11 రోజులుగా పాత పాలమూరు ప్రాంతంలో ఈ గణనాథుడు విశేష పూజలు అందుకున్నారు. పట్టణంలో భారీ గణనాథుడిగా గుర్తింపు పొందాడు.

தொடர்புடைய செய்தி