గంగమ్మ తల్లికి శాంతి పూజ

51பார்த்தது
గంగమ్మ తల్లికి శాంతి పూజ
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామస్తులు శుక్రవారం గంగమ్మ తల్లికి శాంతి పూజ నిర్వహించారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా చిన్నోనిపల్లి రిజర్వాయర్ నీరు గ్రామంలోకి చేరుకుంది. నీరు మరింత ఉగ్రరూపం దాల్చకుండా వేద పండితులతో శాంతి పూజ చేశారు.

தொடர்புடைய செய்தி