అర్హులైన వారికి రేషన్ కార్డ్, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి

69பார்த்தது
అర్హులైన వారికి రేషన్ కార్డ్, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి
అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఇల్లందు నియోజకవర్గ గార్ల మండల పరిధిలోని మంగపతిరావు భవనంలో వి. వెంకటేశ్వర్లు అధ్యక్షతన మంగళవారం జరిగిన సిపిఎం మండల కమిటీ సమావేశంలో మాట్లాడాతూ.. నిబంధనల పేరుతో సంక్షేమ పతకాలను పేద, మధ్యతరగతి కి చెందిన ప్రజలను దూరం చేయవద్దని కోరారు.

தொடர்புடைய செய்தி