విద్యుత్ సంస్థకు భారీ నష్టం

62பார்த்தது
విద్యుత్ సంస్థకు భారీ నష్టం
భారీ వర్షాలతో జిల్లాలో విద్యుత్ శాఖకు అపార నష్టం వాటిల్లింది. మొత్తం 83 స్తంభాలు విరిగాయి. పదకొండు నియంత్రికలు, ఇన్సులేటర్లు దెబ్బతిన్నాయి. పలుచోట్ల ఉప కేంద్రాలు నీట మునగగా వెంటనే మరమ్మతులు చేపట్టారు. సుమారు రూ. 20 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వినియోగదారులు ఇబ్బందులుంటే టోల్ ఫ్రీ నంబర్లు తెలపాలని అన్నారు.

தொடர்புடைய செய்தி