రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

61பார்த்தது
భద్రాచలం వద్ద గోదావరి శాంతిస్తుంది బుధవారం రాత్రి 9 గంటలకు వరద ఉద్ధృతి 47. 80 అడుగులకు చేరడంతో రెండవ ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

தொடர்புடைய செய்தி