సీఐటీయు జనరల్ బాడీ సమావేశాన్ని జయప్రదం చేయండి

81பார்த்தது
సీఐటీయు జనరల్ బాడీ సమావేశాన్ని జయప్రదం చేయండి
భద్రాచలంలో ఆదివారం జరగనున్న సీఐటీయు జనరల్ బాడీ సమావేశాన్ని జయప్రదం చేయాలని సీఐటీయు భద్రాచలం పట్టణ కన్వీనర్ ఎంబి. నర్సారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం భద్రాచలంలోని చందర్రావు భవన్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి నర్సారెడ్డి హాజరై మాట్లాడుతూ రానున్న రోజుల్లో కార్మిక సమస్యలపై పోరాడేందుకు కార్యక్రమాల రూపొందించుకునేందుకు నిర్వహించనున్న జనరల్ బాడీ సమావేశానికి కార్మికులు విధిగా హాజరుకావాలని కోరారు.

தொடர்புடைய செய்தி