భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి

67பார்த்தது
భద్రాచలం వద్ద గోదావరి మళ్లీ స్వల్పంగా పెరుగుతుందని అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 25 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం మధ్యాహ్నం ఒంటిగంటకు 26 అడుగుల వద్ద ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

தொடர்புடைய செய்தி