జ్వరంతో మహిళ మృతి

71பார்த்தது
జ్వరంతో మహిళ మృతి
ములకలపల్లి మండలం ఆనందపురం గ్రామానికి చెందిన వెంకమ్మ(60) వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ స్థానికంగా చికిత్స పొందుతోంది. సోమవారం పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி