పేకాట స్థావరంపై పోలీసుల దాడి

74பார்த்தது
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
ములకలపల్లి మండలం వేముకుంట గ్రామశివారులో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై రాజశేఖర్ తన సిబ్బందితో కలిసి సోమవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 15 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఆరు సెల్ ఫోన్ లు , 1740 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.

தொடர்புடைய செய்தி