ప్రమాదం జరిగే వరకు పట్టించుకోని అధికారులు

60பார்த்தது
ప్రమాదం జరిగే వరకు పట్టించుకోని అధికారులు
కోతకు గురై ప్రమాదకరంగా ఉన్న ఈ దారిన ప్రయాణించాలంటే వాహనదారులు వణికి పోతున్నారు. జులై 18న కురిసిన అతి భారీ వర్షాలకు అశ్వారావుపేట మండలం అనంతరం రెండు పడకగదుల ఇళ్ల సమీపంలో సుమారు 50 మీటర్లకు పైగా రోడ్డు ఒకపక్క భారీగా కోతకుగురైంది. అధికారులు దీన్ని పట్టించుకోకపోవడంతో శనివారం రాత్రి భారీ వర్షానికి మళ్లీ కోతకు గురై మరింత ప్రమాదకరంగా మారింది. భారీ వాహనాలు ఈ దారిన ప్రయాణించే అవకాశం లేకుండా పోయింది.

தொடர்புடைய செய்தி