దారి లేక పొలాల మధ్య నుంచే శ్మశాన వాటికకు

51பார்த்தது
చంద్రుగొండలోని అంబేడ్కర్ కాలనీలో మరణించిన వారిని దహన సంస్కారాలు చేయడానికిగాను శ్మశానవాటికకు వెళ్లేందుకు రహదారి లేదని స్థానికులు తెలిపారు. బుధవారం ఓ వ్యక్తి చనిపోగా పొలాల మధ్య నుంచే మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అధికారులు స్పందించి దారిని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி