వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతులు

69பார்த்தது
వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతులు
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చంద్రుగొండ మండలంలోని వాగులు, వంకలు, ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. వర్షాలకు పత్తి చేలల్లో కాత, పూత రాలిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మిరపతోటల్లో వర్షపు నీరు నిలిచి ఎర్రబారిపోయే ప్రమాదం ఉందని రైతులు సోమవారం పేర్కొంటున్నారు. కొద్ది రోజులు వర్షాలు ఆగకపోతే పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

தொடர்புடைய செய்தி