గణేష్ నిమజ్జనంలో జాగ్రత్తలు పాటించాలి: ఎస్సై

60பார்த்தது
గణేష్ నిమజ్జనంలో జాగ్రత్తలు పాటించాలి: ఎస్సై
ములకలపల్లి మండలంల వ్యాప్తంగా నిర్వహించే గణేష్ నిమజ్జనంలో కమిటీ సభ్యులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఎస్సై కిన్నెర రాజశేఖర్ శుక్రవారం అన్నారు. నిమజ్జనం చేసే సమయంలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నీటిలో దిగే ప్రయత్నం చేయొద్దని సూచించారు. నిమజ్జనం సమయంలో పోలీస్ శాఖ అందుబాటులో ఉంటుందని అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనాలు చేసుకోవాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி