దాడి ఘటనపై కేసు నమోదు

64பார்த்தது
దాడి ఘటనపై కేసు నమోదు
ములకలపల్లి మండల పరిధి చాపరాల్లపల్లి ఎస్సీ కాలనికి చెందిన నారపోగు రాధ, మరికొందరు ఓ ప్రైవేట్ సంస్థ వద్ద అప్పు తీసుకున్నారు. నెలవారీ బకాయి చెల్లించే క్రమంలో రాధ కిస్తీని కొద్దిసేపు ఆలస్యంగా చెల్లించిందని అదే గ్రామానికి చెందిన బొల్లెపోగు నరహింహారావు, మాణిక్యం, సుశీలలు మంగళవారం రాధ కుటుంబసభ్యులపై దాడి చేశారు. ఆమేరకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.

தொடர்புடைய செய்தி