జగన్నాథ రథోత్సవంలో పాల్గొన్న డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

85பார்த்தது
కాగజ్‌నగర్‌ మండలం ఈస్గాంలో నిర్వహించిన జగన్నాథ రథోత్సవంలో భారాస నాయకులు డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. రథోత్సవంలో భాగంగా ఆయన రథాన్ని పట్టుకుని కొద్ది దూరం లాగారు. రథయాత్ర గణేష్ మందిర్ నుంచి మొదలై వేదమందిర్ వరకూ కొనసాగింది. రథోత్సవంలో భక్తులు ఆడిన పాటలు, ఆటలు అందరిని ఆకర్షించాయి. ఆయన వెంట పార్టీ నాయకులు లెండుగురే శ్యాంరావు, ఆవుల రాజ్ కుమార్, కొండా రాంప్రసాద్ తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி