కార్పొరేటర్‌పై కేసు కొట్టివేత

62பார்த்தது
కార్పొరేటర్‌పై కేసు కొట్టివేత
2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నారని ఆరోపణ నేపథ్యంలో ఖమ్మం 27వ డివిజన్ కార్పొరేటర్ దొడ్డ నరేశ్, అతని అనుచరులపై కేసు నమోదైంది. కేసును విచారించిన కోర్టు కేసును కొట్టివేసినట్లు కార్పొరేటర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మూడు, నాలుగు సంవత్సరాల తర్వాత కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, అధర్మం ఓడిపోయి ధర్మమే గెలిచిందని కార్పొరేటర్ హర్షం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி