భద్రాచలంలో 319 కేజీల గంజాయి పట్టివేత

55பார்த்தது
ఆంధ్రా ఒరిస్సా బార్డర్‌ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న 319 కేజీల గంజాయిని భద్రాచలం పీఎస్ పరిధిలో ఎక్సైజ్‌ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ. కోటి ఉంటుందని పోలీసుల అంచనా. వారి వద్దు నుండి రెండు కార్లు, మూడు బైకులు, 9 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி