వేములవాడ: జమ్మి గద్దె నిర్మించిన కౌన్సిలర్ నీలం కళ్యాణి శేఖర్

55பார்த்தது
వేములవాడ: జమ్మి గద్దె నిర్మించిన కౌన్సిలర్ నీలం కళ్యాణి శేఖర్
వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లిలో (6వవార్డు) కౌన్సిలర్ నీలం కళ్యాణి శేఖర్ దంపతులు జమ్మి గద్దెను నిర్మించారు. హిందువులు జమ్మి చెట్టును విశేషంగా పూజిస్తారని, ముఖ్యంగా దసరా రోజున జమ్మి చెట్టుకి విశిష్ట ప్రాధాన్యత ఉందన్నారు. అలాగే కొంతమంది ఆయుధాలు కలిగి ఉన్నవారు దసరా రోజున శమీ చెట్టు వద్ద ఆయుధాలు ఉంచి పూజలు చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుందన్నారు. అందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలన్నారు.

தொடர்புடைய செய்தி