ఎమ్మెల్యే పుట్టిన రోజు నేపథ్యంలో రక్తదానం

50பார்த்தது
వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం పట్టణంలోని బింగి మహేష్ ఫంక్షన్ హాల్ లో అభిమానులు, కార్యకర్తలు రక్తదానం చేస్తున్నారు. సుమారు 50 మందికి పైగా అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. రక్తదానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్స్ చెబుతున్నారు.

தொடர்புடைய செய்தி