జంగ్ సిపాయి 270 ఎకరాలకు భూములకు పట్టాలు అందించాం

71பார்த்தது
జంగ్ సిపాయి 270 ఎకరాలకు భూములకు పట్టాలు అందించాం
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో బిఅర్ఎస్ పార్టి కరీంనగర్ పార్లమెంటు ఎంపి అభ్యర్ధి, మాజి ఎంపీ వినద్ కుమార్ సతీమణి మాధవి ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా సోమవారం పర్యటించారు. గ్రామ ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న 270 ఎకరాల జంగ్ సైరన్ భూములకు మాజీ ఎంపి వినోద్ కుమార్ పట్టాలు ఇప్పించడానికి ఎంతగానో కృషి చేశారన్నారు.

தொடர்புடைய செய்தி