రామగుండం: వేడుకలను ఘనంగా నిర్వహించాలి: ఇన్ ఛార్జ్ జీఎం

68பார்த்தது
రామగుండం: వేడుకలను ఘనంగా నిర్వహించాలి: ఇన్ ఛార్జ్ జీఎం
సింగరేణి సంస్థ రామగుండం- 3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా ఆధ్వర్యంలో గురువారం సద్దుల బతుకమ్మ, ఫ్యామిలీ డే వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ఆర్జీ-3 ఏరియా ఇన్ ఛార్జ్ జనరల్ మేనేజర్ రాధాకృష్ణ అన్నారు. బుధవారం సెంటినరీ కాలనీలోని రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో సంబంధిత విభాగాలు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేశారు. ఎస్ఓటు జీఎం రఘుపతి, పర్సనల్ విభాగాధిపతి సుదర్శనం, డివైపిఎం సునీల్ ప్రసాద్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி