ఉపాధ్యాయుడిని వెంటనే అరెస్ట్ చేయాలి

80பார்த்தது
ఉపాధ్యాయుడిని వెంటనే అరెస్ట్ చేయాలి
విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో పరారీలో ఉన్న ఉపాధ్యాయుడిని వెంటనే అరెస్ట్ చేయాలని ఏబీవీపీ నాయకులు జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీకి బుధవారం ఫిర్యాదు చేశారు. విభాగ్ కన్వీనర్ అజయ్ మాట్లాడుతూ కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినీల పట్ల ప్రవర్తించిన తీరును ఖండించారు. జిల్లా కన్వీనర్ రాజశేఖర్, హాస్టల్స్ కన్వీనర్ ప్రవీణ్, నగర కార్యదర్శి అజయ్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி