పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డిఓ

53பார்த்தது
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డిఓ
కాల్వశ్రీరాంపూర్ మండలం అంకంపల్లె, ఆశన్న పల్లె, మడిపల్లి, కాలనీ, మడిపల్లి, పెగడపల్లి, గంగారం, పెద్దంపేట, పందిల్ల గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆర్డిఓ గంగయ్య సోమవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలలోని గదులను పరిశీలించారు. తాగునీరు అందుబాటులో ఉండాలని, మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. ఆర్డిఓ వెంట తహసిల్దార్ జాహేద్ పాషా, ఎంపీఓ గోవర్ధన్, ఆర్ఐ ఉదయశ్రీ, గ్రామ కార్యదర్శిలు ఉన్నారు.

தொடர்புடைய செய்தி