మెరుగైన ఫలితాలు సాధించాలి: కలెక్టర్

55பார்த்தது
మెరుగైన ఫలితాలు సాధించాలి: కలెక్టర్
విద్యార్థినులు మెరుగైన ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష  తెలిపారు. శనివారం సుల్తానాబాద్ భూపతిపూర్ కేజీబీవీ విద్యాలయాన్ని పరిశీలించారు. పాఠశాల అడాప్షన్ ప్రోగ్రాంలో భాగంగా ప్రీతి పల్లెపాటి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రఘువంశీ మెషిన్స్ టూల్స్ ప్రైవేట్ లి. , తెలంగాణ ఇంపాక్ట్ గ్రూప్ డైరెక్టర్ అర్చన సురేష్, ప్రాజెక్టు మేనేజర్ మెర్సీ మేరి ఆధ్వర్యంలో నిర్మించిన అదనపు టాయిలెట్లను ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி