మానసిక వికలాంగులకు చేయూతనందించాలి: ఐఏఎస్ నరహరి

83பார்த்தது
మానసిక వికలాంగులకు చేయూతనందించాలి: ఐఏఎస్ నరహరి
సమాజంలో ఉన్నటువంటి మానసిక వికలాంగులకు మనవంతుగా తోడ్పాటునందిస్తూ ఇతరులకు స్ఫూర్తినివ్వాలని మధ్యప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ పి. నరహరి సూచించారు. తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ లో స్వాతంత్య్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల పాఠశాలను శుక్రవారం నరహరి సందర్శించారు. ఇలాంటి వారికోసం ట్రస్ట్ ను ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ధన్యవాదములు తెలిపారు.

தொடர்புடைய செய்தி