జమ్మికుంట రైల్వే స్టేషన్లో గంజాయి పట్టివేత

83பார்த்தது
జమ్మికుంట రైల్వే స్టేషన్లో గంజాయి పట్టివేత
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని స్థానిక రైల్వే స్టేషన్ పరిధి కొత్తపల్లిలో ఎక్సైజ్ అధికారులు చేసిన దాడిలో శనివారం ఎండి షమీం అనే మహిళ వద్ద 490 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. సదురు మహిళను ఎక్సైజ్ అధికారులు వివరణ కోరగా ఇట్టి గంజాయిని జమ్మికుంటలో ఎవరికి అమ్ముటలేదని మహారాష్ట్ర బల్లార్షాలకు ఎగుమతి చేసుటకు తనకు కూలీ డబ్బులు ఇస్తారని సమాధానం చెప్పినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி