ధర్మపురిలో సాధారణంగా భక్తుల తాకిడి

52பார்த்தது
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ముందుగా గోదావరి నదిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం దేవస్థానానికి అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

தொடர்புடைய செய்தி