ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

62பார்த்தது
ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్
వెల్గటూర్ మండలం కప్పారావు పేట గ్రామంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలను కలిసి పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశి భారీ మెజారిటీతో గెలిపించాలని, ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు.

தொடர்புடைய செய்தி