చొప్పదండి మున్సిపల్ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

78பார்த்தது
చొప్పదండి మున్సిపల్ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
చొప్పదండి మున్సిపల్ కార్యాలయంలో గురువారం వాల్మీకి మహర్షి జయంతి నిర్వహించారు. చైర్ పర్సన్ నీరజ, కమిషనర్ నాగరాజు వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆదికావ్యం రామాయణాన్ని సంస్కృతంలో రచించినందున వాల్మీకి రామాయణంగా ప్రసిద్ధిగాంచిందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி