ఎమ్యెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

561பார்த்தது
ఎమ్యెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
జుక్కల్ సెగ్మెంట్ మహమ్మద్ నగర్ మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ మొయిజోద్దీన్, మాజీ సొసైటీ చెర్మన్, కార్యకర్తలు కలిసి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్యెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

தொடர்புடைய செய்தி