సీఎంతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో ఎల్లారెడ్డి ఎమ్యెల్యే

51பார்த்தது
హైదరాబాద్ లోని జేఎన్టీయూ కళాశాలలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన అధికార కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ రావు పాల్గొన్నారు. మాతెలంగాణ లో నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య పై చర్చ కార్యక్రమం, హైదరాబాద్ నగరంలో జరగబోయే గ్లోబల్ AI (ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ ) సమ్మిట్ 2024 లోగో ఆవిష్కరణ కార్యకమంలో ఎమ్యెల్యే పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி