కేసీఆర్ ను విస్మరించి తప్పు చేశాం..

70பார்த்தது
కేసీఆర్ ను విస్మరించి తప్పు చేశాం..
కాంగ్రెస్ ను నమ్మి కష్టాలు తెచ్చుకున్నాం. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు నమ్మి మోసపోయామని సదాశివనగర్ మండలం ధర్మరావు పేట గ్రామానికి చెందిన వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సదాశివనగర్ మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ధర్మారావుపేట్ కు ప్రియాల్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీధిలో తిరుగుతున్న బీఆర్ఎస్ నాయకులకు వృద్ధులు మద్దతుగా ప్రచారం చేశారు.

தொடர்புடைய செய்தி