కామారెడ్డి జిల్లా కళా భారతి లో సాహిత్య దినోత్సవం

476பார்த்தது
కామారెడ్డి జిల్లా కళా భారతి లో సాహిత్య దినోత్సవం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పునస్కరించుకొని కామారెడ్డి జిల్లా కళాభారతిలో ఆదివారం సాహిత్య దినోత్సవం నిర్వహించారు ఈ సమ్మేళనంలో తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణం విద్యార్థి చింత ప్రసాద్ సమ్మేళనంలో పాల్గొని కవిత గానం చేసినందుకు గాను కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ ఐఎస్ గారు శాలువాతో సన్మానం చేసి ప్రశంస పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మరియు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி