సమన్విత ఆసుపత్రి సీజ్ పై స్టే

56பார்த்தது
సమన్విత ఆసుపత్రి సీజ్ పై స్టే
హైకోర్టు ఆదేశాలతో జిల్లాలోని సమన్విత ఆసుపత్రికి వేసిన సీల్ ను తొలగించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చంద్రశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అప్పుడే పుట్టిన ఆడ శిశువును అమ్మేసిన విషయంలో ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులు, సిబ్బందితో పాటు కొనుగోలు చేసిన, అమ్మిన వ్యక్తులు మొత్తం తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.తప్పుడు ఆరోపణలతో సేజ్ చేశారంటూ ఆసుపత్రి యజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.

தொடர்புடைய செய்தி