ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్న: టీపీసీసీ సభ్యులు

565பார்த்தது
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేరికను స్వాగతిస్తున్నానని టీపీసీసీ సభ్యులు కాసుల బాలరాజ్ అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని ఆయన నివాసం నుండి తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే నివాసానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది లక్ష్మీనారాయణమూర్తి, ఆయా పార్టీ మండలాల అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி