గ్రామాల్లో పందుల స్వైర విహారం

60பார்த்தது
గ్రామాల్లో పందుల స్వైర విహారం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ గ్రామంలో.. పందులు స్వైర విహారం చేస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. వీటిని గ్రామం నుండి తరిమివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி