అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు

57பார்த்தது
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ జువ్వాడి నర్సింగరావు సమావేశం నిర్వహించారు. గురువారం ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ప్రతి పేద వాడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందలన్న లక్ష్యంతో ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు.

தொடர்புடைய செய்தி