గల్ఫ్ గంగపుత్ర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం

65பார்த்தது
గల్ఫ్ గంగపుత్ర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం జీవో జారీ చేసిన సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లకు గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. జగిత్యాల గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం సహాయ నిధి ఫౌండేషన్ కార్యాలయంలో శుక్రవారం పాలాభిషేకం చేశారు.

தொடர்புடைய செய்தி