మాల్దీవుల అభివృద్ధిలో భారత్ కీలకం: ముయిజ్జు (వీడియో)

75பார்த்தது
మాల్దీవుల అభివృద్ధిలో భారత్ కీలకమని ఆ దేశాధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు వెల్లడించారు. భారత పర్యటనలో ఉన్న ఆయన ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అనేక విషయాల్లో తమకు ఉదారంగా సహకరించినందుకు భారత ప్రజలకు, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. తీర ప్రాంత రక్షణ, వర్తకం, ఆర్థిక రంగాల్లో సహా వివిధ అంశాల్లో సమగ్ర అభివృద్ధి కార్యాచరణకు అంగీకరించినట్టు తెలిపారు.

தொடர்புடைய செய்தி