మున్సిపల్ చైర్మన్ - కమిషనర్ ల మద్య వాగ్వాదం

77பார்த்தது
మున్సిపల్ చైర్మన్ - కమిషనర్ ల మద్య వాగ్వాదం
స్వచ్ఛత హి సేవ కార్యక్రమం షాద్ నగర్ మున్సిపాలిటీ కమిషనర్ - చైర్మన్ మధ్య వాగ్వివాదానికి దారితీసింది. బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద జరిగిన స్వచ్ఛత హి సేవ కార్యక్రమానికి ఎమ్మెల్యే శంకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం ముగించుకుని ఎమ్మెల్యే వెళ్ళిపోగానే మున్సిపల్ చైర్మన్ నరేందర్ కార్యక్రమానికి ఆలస్యంగా హాజరయ్యారు. దీంతో మున్సిపల్ కమిషనర్ వెంకన్నను చైర్మన్ ఎందుకిలా చేశారు అంటూ నిలదీశారు.

தொடர்புடைய செய்தி