బీజేపీలో చేరి దేశాభివృద్ధికి తోడ్పడండి: మాజీ మంత్రి

64பார்த்தது
బీజేపీలో చేరి దేశాభివృద్ధికి తోడ్పడాలని మాజీ మంత్రి బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం చిలకలగూడలోని గాంధీ విగ్రహం వద్ద బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, బీజేపి సికింద్రబాద్ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రధాని మోడీ నాయకత్వంలో బీజేపీలో చేరి దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி