ఒకటిన లక్ష బిల్వార్చన

70பார்த்தது
ఒకటిన లక్ష బిల్వార్చన
శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా బేగంపేట ప్రకాష్ నగర్ లోని శ్రీరామలింగేశ్వరస స్వామి దేవస్థానంలో సెప్టెంబర్ ఒకటవ తేదీన లక్ష బిల్వార్చన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఈఓ విఠలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు స్వామివారికి ప్రీతికరమైన మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన ఉంటుందని పేర్కొన్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అన్నప్రసాద విత రణ ఉంటుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி