ఆదాయ పెంపు పై దృష్టి సారించాలి

63பார்த்தது
ప్రజలపై భారం వేయకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించాలని అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయంలో సూచించారు. రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంపుపై సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ. నూతన ఆలోచనలతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని చెప్పారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రజా ప్రభుత్వంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని తెలిపారు.

தொடர்புடைய செய்தி