పదవ తరగతి పరీక్షలలో లలితాబాగ్ మల్లికార్జున నగర్ కు చెందిన సత్యనారాయణ కుమారుడు ఎం. సాత్విక్ 9. 8 గ్రేడ్ మార్కులు సాధించి ఆదర్శంగా నిలిచాడు. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే సాత్విక్ ను తల్లిదండ్రులు భార్గవి, సత్యనారాయణలు ప్రోత్సహించడంతో ఈ మార్కులు సాధించాడు.