ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

69பார்த்தது
ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్వీ నాయకుడు దశరథ్ ఆందోళన చేపట్టారు. సిఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు బీఆర్ఎస్ అధిష్ఠానం నిరసనలకు పిలుపునివ్వడంతో ఆ పార్టీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి.

தொடர்புடைய செய்தி