గ్రేట్.. నీటి చుక్కలతో లయబద్ధమైన సంగీతం (వీడియో)

50பார்த்தது
దసరా వేడుకలు జరపడంలో కోల్‌కతాది దేశంలోనే ఓ ప్రత్యేక శైలి. మెట్రో థీమ్ తో దుర్గమతా పూజా శిబిరం వీడియో ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో వైవిధ్యమైన ఏర్పాటు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఖాళీ, నీరు నింపిన గిన్నెలపై పడుతున్న నీటి చుక్కల ద్వారా డోలు వాయిద్యం శబ్దాలను సృష్టించారు. లయబద్ధమైన ఆ సంగీతం చూపరులతో వావ్ అనిపిస్తోంది. ఇది కదా టాలెంట్ అంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

தொடர்புடைய செய்தி