ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

78பார்த்தது
ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్
రోడ్డు ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడిఓసిలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల విషయంలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత జిల్లా స్థాయి సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత అనేది అత్యంత ప్రాముఖ్యమైనదన్నారు. మానవ తప్పిదాల వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు.

தொடர்புடைய செய்தி