త్వరితగతిన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

69பார்த்தது
త్వరితగతిన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలి: ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహింబాద్ సమీపంలో తాండూర్ మహబూబ్ నగర్ రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జి అసంపూర్తిగా నిర్మాణం ఉండడంతో ఇటీవల వర్షాలకు వాహనదారులకు అంతరాయం కలిగింది. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అధికారులు, నాయకులతో కలిసి పరిశీలించడం పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణం త్వరితగతిన పూర్తి పూర్తిచేసి, అందుబాటుకు తీసుకురావాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி