శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ అరుణ

79பார்த்தது
తిరుమల శ్రీవారిని బీజేపీ మహబుబ్ నగర్ ఎంపీ అరుణ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి సాదర స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపం వద్ద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ సందర్భంగా స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி